నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ED అధికారులు మళ్లీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో కొన్ని రోజుల క్రితం వీరిద్దరినీ ఈడీ ప్రశ్నించింది. ఆ తరువాత చేపట్టిన దర్యాప్తులో షెల్ కంపెనీల ద్వారా యంగ్ ఇండియా కంపెనీకి 4 నుంచి 5 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి గురించి ఇప్పటికే ఈడీ అధికారులు ఆ షెల్ కంపెనీల యజమానుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు సోనియా, రాహుల్ కు త్వరలోనే సమన్లు జారీ చేయాలని ఈడీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత పవన్ బన్సల్ కు ఈ సమన్లు అందే అవకాశమున్నట్లు తెలుస్తోంది. యంగ్ ఇండియా కంపెనీలో రాహుల్ , సోనియా గాంధీకి మెజార్టీ వాటాలున్నాయి…
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source


administrator